Friday, October 3, 2025
spot_img

వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

Must Read

వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు.శుక్రవారం విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.బుడమేరు డ్రైన్,కొల్లేరు ప్రాంతాల పరిశీలన చేపట్టారు.ప్రకాశం బ్యారేజి దిగువన కృష్ణా నది ప్రవాహాన్ని కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This