Friday, October 3, 2025
spot_img

భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు

Must Read

టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె గత పాలకులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తన వద్ద రెడ్ బుక్ ఉందని,దాంట్లో 100 మందికి పైగా పేర్లు ఉన్నాయని తెలిపారు.రెడ్‎బుక్ లో ఉన్న వారిని ఎవరిని కూడా వదిలిపెట్టాను అని హెచ్చరించారు.ఖచ్చితమైన ఆధారాలతో వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది పై అక్రమ కేసులు బనాయించారని,వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.భూమా అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This