Thursday, September 19, 2024
spot_img

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

Must Read

ఖైరతాబాద్ మహగణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.దీంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసి పోయింది.వరుసగా సెలవులు ఉండడంతో భక్తులు మహగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తారు.హైదరాబాద్ నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సాయింత్రం వరకు భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.సెప్టెంబర్ 17న (మంగళవారం) ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది.ఉదయం 06 గంటలకు పూజల అనంతరం శోభయాత్ర ప్రారంభమవుతుంది.మధ్యాహ్నం 1:30 గంటలకు నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This