Thursday, September 19, 2024
spot_img

రాహుల్ గాంధీను 2029లో ప్రధాని చేయడమే ఫైనల్స్

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 06 నెలల్లో రూ.02 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం టీపీసీసీ చీఫ్ బాద్యతను బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు.ఈ సంధర్బంగా గాంధీభవన్‎లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ,కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్‎కు అభినందలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకంతో మహేష్ కుమార్ గౌడ్ కి టీపీసీసీ బాద్యతలు అప్పగించిందని అన్నారు.అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పార్టీ కోసం పనిచేశారని అన్నారు.ఇప్పటివరకు సెమీఫైనల్స్ కు వచ్చామని,ఇక రాహుల్ గాంధీను 2029లో ప్రధాని చేయడమే ఫైనల్స్ అని వ్యాఖ్యనించారు.మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను సమన్వయం చేసుకొని పార్టీని ముందంజలో నడిపిస్తారని వెల్లడించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ క్యాడర్ ఉత్సాహంతో పని చేయాలని సూచించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This