Friday, September 20, 2024
spot_img

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్పెయిన్ రాయబారి జువాన్

Must Read

స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలపై జువాన్ ఆసక్తి కనబర్చారు.ముఖ్యంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ,స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.స్పెయిన్ దేశాన్ని సందర్శించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.ఈ సందర్భంగా జువాన్ రాసిన “మొమెన్‎టం” పుస్తకాన్ని అందజేశారు.

Latest News

మరుగున పడుతున్నా మానవ సంబంధాలు

మన నేటి సమాజంలో రోజులు గడిచేకొద్దీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.ఆ మార్పులకు అనుగుణంగా మనుషులు మారుతు జీవితాలను గడిపేస్తున్నారు.కానీ ఇందులో గమనించాల్సిన విషయం మార్పు అనేది...
- Advertisement -spot_img

More Articles Like This