Friday, October 3, 2025
spot_img

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

Must Read

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు నిరాకరించింది.భవిష్యత్తులో ఆధారాలుంటే కోర్టుకు వెళ్ళొచ్చని తెలిపింది.స్పస్టమైన ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది.ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేపట్టాలని,కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోకూడదని తెలిపింది.విచారణ జరుగుతున్న దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This