Friday, September 20, 2024
spot_img

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

Must Read

టీటీడీ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి అంశం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులు,అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని అన్నారు.సమగ్ర వివరాలతో ఘటన పై సాయింత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు.భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పస్టం చేశారు.

Latest News

లడ్డు వివాదంపై స్పందించిన జగన్

100 రోజుల ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల,తిరుపతి లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్...
- Advertisement -spot_img

More Articles Like This