Saturday, September 21, 2024
spot_img

పీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్

Must Read

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‎లో నిర్వహించించిన పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు.పీఏసీ ఛైర్మన్ ఎంపిక ‎ తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించమని ఆ పార్టీ నేత ప్రశాంత్ రెడ్డి తెలిపారు.పీఏసీ ఛైర్మన్‎గా ఆరేకపూడి గాంధీని నియమించడాన్ని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.ఛైర్మన్ ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందని అన్నారు.

Latest News

ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌పై అరికో కేఫ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం

విశ్వసనీయమైన సమాచారం మేరకే దాడులు నిర్వహించాం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులపై అవాస్తవమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు డైరెక్టర్ ఆఫ్ ఎన్‎ఫోర్స్‎మెంట్,ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ వి.బి.కమలాసన్ రెడ్డి సెప్టెంబర్...
- Advertisement -spot_img

More Articles Like This