Saturday, September 21, 2024
spot_img

అమృత్ టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలి

Must Read

అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు అవినీతి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపించారు.శనివారం అయిన మీడియాతో మాట్లాడారు.అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టడం లేదని,టెండర్ల పై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Latest News

రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాలి

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో బ‌దిలీ అయిన త‌హ‌శీల్దార్ల‌ను పూర్వ జిల్లాల‌కు బ‌దిలీ చేయాలి 317 జీవో ద్వారా బ‌దిలీ అయిన అధికారుల‌నూ పూర్వ జిల్లాల‌కు బ‌దిలీ చేయాలి వీఆర్వో,వీఆర్ఏల‌ను తిరిగి...
- Advertisement -spot_img

More Articles Like This