అరటి పండు తినడం వలన లాభాలు ఉన్నయని తెలుసు.అందరికీ అందుబాటులో ఉంటే పండ్లలో అరటి పండు ఒకటి.కానీ అరటి పండు తినే విషయంలో కొన్ని జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా ఉదయం పుట అరటి పండు తినడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు.
ఖాళీ కడుపుతో అరటి పండు తీనొద్దని వైద్యులు తెలుపుతున్నారు.ఎందుకంటే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల మన శరీరానికి పోషకాలు అందకుండా చేస్తుంది.
అరటిపండులో పెక్టిన్ ఉండడం వలన కడుపులో ఆమ్లన్ని బందిస్తుంది.దీంతో జీర్ణక్రియ నెమ్మదిగా మారుతుంది.అసిడిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.