బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.200 పెరగగా,24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది.మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.76,150గా నమోదైంది.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని సర్కార్ యోచన
వైద్యా ఆరోగ్య,పౌర సరఫరాలశాఖ...