Friday, September 27, 2024
spot_img

మహారాష్ట్రలో భారీ వర్షాలు,మోదీ పర్యటన రద్దు

Must Read

ప్రధాని మోదీ పుణె పర్యటన రద్దు అయింది. గురువారం పుణెలో రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు మోదీ శంఖుస్థాపన చేయాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం నేడు పర్యటించాల్సి ఉన్న, భారీ వర్షాల కారణంగా పుణె పర్యటన రద్దు చేస్తునట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబై నగరంతో పాటు ఠాణె, రాయ్‎గఢ్, పుణె ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.

Latest News

నేడు తిరుమలకు జగన్

నేడు వైసీపీ అధినేత జగన్ తిరుమల వెళ్లనున్నారు. సాయింత్రం 04 గంటలకు రేణిగుంట నుండి రోడ్డు మార్గాన బయల్దేరి, రాత్రి 07 గంటలకు తిరుమల చేరుకుంటారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS