Monday, September 30, 2024
spot_img

హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా ఒంటరిగానే ఉద్యమిస్తాం

Must Read
  • హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుంది
  • మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపింది
  • నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం దారుణం
  • కేంద్రమంత్రి బండి సంజయ్

హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుందని కేంద్రమంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపిందని విమర్శించారు. నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయడం దారుణమని, పేదల ఇండ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పాలన చేయాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా తాము ఒంటరిగానే ఉద్యమిస్తామని తెలిపారు.

Latest News

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ మేరకు లడ్డూ కల్తీ వ్యవహారం పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరువాదనలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS