Friday, September 20, 2024
spot_img

ఆహా ఓటిటితో ప్రేక్షకుల ముందుకు”రక్షణ”సినిమా

Must Read

పాయల్ రాజ్ ఫుట్ ప్రధాన పాత్రలో నటించిన ” రక్షణ ” సినిమా ఆగష్టు 01 నుండి ఆహా ఓటిటితో ప్రేక్షకుల ముందుకి రానుంది.ప్రాణదీప్ ఠాకూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు.జూన్ 07 న ఈ మూవీ రిలీజ్ అయింది.మనుస్ నాగులపల్లి,రాజీవ్ కనకాల,చక్రపాణి ఆనంద కీలక పాత్ర పోషించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This