Wednesday, August 27, 2025
spot_img

పసి బిడ్డలకు పాడు లోకంలో అన్ని ప్రమాదాలే

Must Read

ఆజ్ కి బాత్

తల్లి ఒడిలో తప్ప..తలదాచుకోలేని పసి
బిడ్డలకు..పాడు లోకంలో అన్ని ప్రమాదాలే ..
రాత రాసిన బ్రహ్మతో కూడా భద్రతా లేని భయంకరమైన సమాజమా
సర్కార్ లెన్ని మారిన,చట్టాలు ఎన్ని ఉన్న చిదిగిపోయిన చిన్నారుల నెత్తుటి మరకలు ఇంకెన్ని చూడాలో
సమాజాన్ని మార్చలేని రాజ్యాన్ని దిక్కారించలేని,అక్షరాలకు కన్నీటితో
తడిసిన కనికరం లేదు..స్వేచ్ఛ లేని సమాజంలో చిగురిస్తున్నా చిన్నారుల
భద్రతా నెత్తురు దార పోసిన కన్న తల్లులే దిక్కు

-ముచ్కుర్ సుమన్ గౌడ్

Latest News

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS