Friday, September 5, 2025
spot_img

మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి

Must Read

రాజమౌళి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.రాజమౌళితో పాటు అయిన సతీమని రమా రాజమౌళి కూడా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.ఆస్కార్ అకాడమీలో చేరేందుకు రాజమౌళి దంపతులకు ఆహ్వానం అందింది.ఈ ఏడాది 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం పంపింది.ఈ జాబితాలో రాజమౌళి దంపతుల పేరు కూడా ఉంది.వీరిద్దరితో పాటు భారత్ కి చెందిన మరికొంతమంది సినీప్రముఖులు కూడా ఉన్నారు.ట్రిపుల్ ఆర్ తో తెలుగు మూవీ సత్తాని ప్రపంచానికి చాటిచెప్పారు దర్శకుడు రాజమౌళి.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This