Friday, September 20, 2024
spot_img

ప్రభుత్వ వైద్యుడుపై పై తోటి వైద్యుల దాడి

Must Read
  • కోఠి లోని డిఎంఈ కార్యాలయం వద్ద ఘటన
  • డిఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు ఆందోళన
  • శేఖర్ దాడికి గురైన వైద్యుడు

సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డిఎంఈ కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చాను. ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్ సిటీలో పని చేస్తున్న వైద్యులు జిల్లాలకు , జిల్లాలలో పని చేస్తున్న వాళ్ళు హైదరాబాద్ కు 40 శాతం మేర బదిలీలు జరుగుతాయి. ఈ బదిలీ లను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్ , బొంగు రమేష్ , రాథోడ్ , వినోద్ కుమార్ లు కుట్ర చేస్తున్నారు. తాను డిఎంఈ కు వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకొని , తనపై దాడి చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీ లోనే తిష్ట వేశారు. వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారు. దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకొనేంత వరకు తాను డిఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తాను.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This