Friday, September 20, 2024
spot_img

Aadab Desk

సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు.అయిన పోరాటాలు ఎప్పటికీ స్పూర్తిదాయకమని తెలిపారు.విద్యార్థి దశలో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి నాలుగు...

నేరస్థులపై పోలీస్‌ నజర్‌…!!

రౌడీషీటర్ల దౌర్జన్యాల పై పోలీసుల ప్రత్యేక దృష్టి.. పోలీస్ స్టేషన్ కి పిలిచి కౌన్సిలింగ్‌.. గణేష్ నిమార్జనం,మీలాద్‌ ఉన్‌నబీ దృశ్య అప్రమత్తమైన పోలీసులు నేరస్థులు,రౌడీషీటర్ల కట్టడికి పోలీసులు అనుసరిస్తున్న విధానంపై ఆదాబ్‌ ప్రత్యేక కథనం…!! హైదరాబాద్ నగరం పోలీసులు గల్లీ రౌడీలు,కరుడుగట్టిన రౌడీషీటర్లు,గ్యాంగ్‎స్టార్ల భరతం పడుతున్నారు.స్టేషన్ కి పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు.అంతేకాదు రాత్రి 10 దాటితే ఇంట్లో ఉండాల్సిందేనని...

సీఎస్.ఐ.ఆర్ యూజీసీ నెట్ తుది కీ విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్.టీ.ఏ ఉమ్మడి నెట్ పరీక్ష యొక్క తుది సమాధాన కీని విడుదల చేసింది.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.ac.in నుండి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాప్రా చెరువుకు హైడ్రా వచ్చేనా ?

కాప్రా చెరువు మొత్తం విస్తీర్ణం 113 ఇప్పుడు మిగిలింది 60 నుంచి 70 ఎకరాలే కబ్జాకు గురైన మిగితా భూమి..! ఆ భూభాగాన్ని హైడ్రా తన అధీనంలోకి తీసుకోవాలి ఏ విధంగా పత్రాలు సృష్టించారో అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఏ వి రంగనాథ్ కు చీత్తశుద్ది ఉంటే అక్రమ కబ్జా దారుల భారతం పట్టాలి ఏవి రంగనాథ్ కి చిత్తశుద్ధి...

చదువుల్లో జ్ఞానం-మానసికంగా అజ్ఞానం

మనిషి దిగజారి పోతున్నాడు.అధః పాతాళానికి అడుగంటి పోతున్నాడు.కాలం నేర్పిన పాఠాల నుండి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.ఇతరుల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే స్వీయ అనుభవాలతో భంగపడక తప్పదు. చదువు అణకువకు నెలవు కావాలి. జ్ఞానం విలువలకు కొలువులు కావాలి.కాని ప్రస్తుత సమాజం పోకడ తద్విరుద్ధంగా సాగుతున్నది.దిగజారిన మనసుల్లో దిగులుకు చోటుండదు. పతనంలో కూరుకుపోయిన మనుషులకు...

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ అతిపెద్ద సెల్ కి సిద్ధమైంది.ఇండియన్ ఫెస్టివల్ సెల్ ను సెప్టెంబర్ నెలఖరులో నిర్వహించనుంది.త్వరలో తేదీలను ప్రకటించనుంది.మరోవైపు ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే ఈ సెల్ అందుబాటులోకి రానుంది.

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం కన్నుమూత

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం కన్నుమూశారు.గత కొంత కాలంగా లంగ్ ఇన్ఫెక్షన్‎తో బాధపడుతూ గత నేల 19న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.గురువారం అయిన తుదిశ్వాస విడిచారు.ఏచూరి సీతారాం 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు.1974లో ఎస్.ఎఫ్.ఐలో సభ్యుడిగా చేరిన ఏచూరి,జె.ఎన్.యు విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు.

“భలే ఉన్నాడే” సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు

డైరెక్టర్ మారుతి యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో...

ప్లాన్ ప్రకారమే నాపై దాడి జరిగింది

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రాష్ట్రంలో ఎమ్మెల్యేకు రక్షణ లేనప్పుడు,ప్రభుత్వం సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ప్రశ్నించారు.గురువారం అయిన నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్‎లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద...

జూనియర్ వైద్యులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానం

కోల్‎కత్తా వైద్య విద్యార్థినిపై హత్యచార ఘటనపై జూనియర్ వైద్యులతో చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది.గురువారం సాయింత్రం 05 గంటలకు చర్చలకు రావాలని తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ లేఖ పంపారు.కేవలం 15 మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు ఆహ్వానించింది.సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే ఈ చర్చలు జరుగుతాయని లేఖలో...

About Me

1501 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

మరుగున పడుతున్నా మానవ సంబంధాలు

మన నేటి సమాజంలో రోజులు గడిచేకొద్దీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.ఆ మార్పులకు అనుగుణంగా మనుషులు మారుతు జీవితాలను గడిపేస్తున్నారు.కానీ ఇందులో గమనించాల్సిన విషయం మార్పు అనేది...
- Advertisement -spot_img