సమగ్ర వివరాల సేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి
ప్రభుత్వం ఎలాంటి ప్రామాణిక పద్ధతులు అవలంబిస్తున్నదో ప్రజలకు వివరించాలి
బీహార్ ప్రభుత్వం నిర్దిష్ట విధానాలను అవలంబించకపోవడం వల్ల పాట్నా హైకోర్టు అక్కడి రిజర్వేషన్ల పెంపు చట్టంను కొట్టివేసింది
బీహార్ లాంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా అన్ని పద్ధతులను సమగ్రంగా ఆచరణలో పెట్టడం చాలా అవసరం
కులగణనపై పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో కులసంఘాలకు...
తెలంగాణ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
శనివారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి...
నేను పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నా
కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం డిజైన్ మార్చి, వ్యయం పెంచింది
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ చేస్తుంది
మీడియా చిట్ చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణలో కేబినెట్ విస్తరణ పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం...
డీజీపీ జితేందర్
బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై డీజీపీ జితేందర్ స్పందించారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు క్రమశిక్షణ గల ఫోర్స్ లో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదని తెలిపారు. సెలవులపై పాత పద్దతినే అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్ళీ ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ఆందోళన చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆందోళనల...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, తన సోషల్ మీడియా టీంను కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా...
పుణెలో న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా ఘోర ఓటమిని చవి చూసింది. 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. సిరీస్ లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో భారత్ రెండు టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి...
పండుగ సీజన్ వేళ స్విగ్గి కస్టమర్స్ కు షాక్ ఇచ్చింది. ఇక పై ప్రతి ఆర్డర్ పై రూ.10 చొప్పున వసూలు చేయనుంది. హైదరాబాద్ లో ఆర్డర్స్ పై ప్లాట్ఫామ్ ఫీజు రూ.10 గా చూపిస్తుంది. ప్లాట్ఫామ్ ఫీజును రూ.10 కి పెంచడంతో ఆహార ప్రియులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
డిఫరెంట్ కంటెంట్లతో, నిజజీవిత సంఘటనల ఆధారంగా కొత్త వారితో ప్రయోగాలు చేయడంలో ముందుండే రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'శారీ'. ఆర్జీవీ డెన్ ద్వారా వెలుగు చూస్తున్న'టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ' అనే లాగ్ లైన్ తో పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా...
ఎంపీ ఈటల రాజేందర్
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకెఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల్లో...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. రెండో జాబితాలో మరో 23 మంది పేర్లను ఖరారు చేసింది. తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా మరో 23 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ...
నగరంలోని టి-హబ్ వేదికగా 'డిజిప్రెన్యూర్.ఏఐ' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త...