Wednesday, June 18, 2025
spot_img

ప్లాట్‎ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గి

Must Read

పండుగ సీజన్ వేళ స్విగ్గి కస్టమర్స్ కు షాక్ ఇచ్చింది. ఇక పై ప్రతి ఆర్డర్ పై రూ.10 చొప్పున వసూలు చేయనుంది. హైదరాబాద్ లో ఆర్డర్స్ పై ప్లాట్‎ఫామ్ ఫీజు రూ.10 గా చూపిస్తుంది. ప్లాట్‎ఫామ్ ఫీజును రూ.10 కి పెంచడంతో ఆహార ప్రియులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS