Saturday, July 19, 2025
spot_img

Aadab Desk

దొడ్డి దారిన బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన గత పాలకులు అక్రమాలకు పాలపడ్డ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి బోయినపల్లి సరిత కు ఎగ్జామ్ రాయకుండానే ఏఈ ఉద్యోగం ఎలా దొరికింది ఆమెకు ఇంటి దగ్గర కూర్చున్న రూ.1,50,000 లు జీతం ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు కొలువుల అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత డిమాండ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలోని మున్సిపల్,ఇరిగేషన్,రెవెన్యూ తదితర...

కుల రాజకీయం

ఎనుకటికి మనోళ్లు ఏ పని చేసుకుంటేఆ పనిని బట్టి కులం పేరు పెట్టేటోళ్లు ..నేడు మనోళ్లు ఆ చేతి పనులు ఇడిచేసికులం పేరు మాత్రం గట్టిగా పట్టుకుండ్రుఎనుకట మనం చెప్పుకునే కులంమన జీవన ఆధారం..మన బతుకుదెరువుఅది మనకు తిండి పెట్టేది, మనల్ని మన పిల్లలని సాకేదినేడు నాది అని చెప్పుకునే కులం రాజకీయాలు చేస్తుందిమన...

ఎవ‌రి కోసం బీసీ ఉద్య‌మం..

( ప‌దేళ్ల నుండి లేని బీసీ నినాదం ఉద్య‌కారుల‌కు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది ) రాజకీయంగా ఎదిగేందుకా.? లేక ఆర్థికంగా బలపడేందుకా.! నిజంగా బీసీ నేతలంతా ఒక్కటయ్యి రాజ్యధికారం సాధిస్తారా ? బీసీ సీఎం మాట నిజమే అనుకుందాం.. ఏ బీసీని ముఖ్యమంత్రి చేస్తారు.? బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీల స‌మ‌స్య‌లన్నీ నిజంగా తొలుగుతాయా..? ఆర్ కృష్ణయ్య, ఈటెల, తీన్మార్ మల్లన్న, కాసాని...

హర్షసాయి కేసులో ట్విస్ట్,మరో కేసు పెట్టిన బాధితురాలు

తెలుగు యూట్యూబర్ హర్షసాయి పై బాధితురాలు మరో కేసు పెట్టింది. హర్షసాయిపై ఫిర్యాదు చేసినప్పటి నుండి తనను మరింత టార్చర్ చేస్తున్నాడని, మెయిల్స్ ద్వారా మానసికంగా హింసిస్తున్నాడని తన న్యాయవాదితో వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్‎లో బాధితురాలు మరో కేసు పెట్టింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సీఎం చంద్రబాబుని కలిసి చెక్కు అందజేసిన మోహన్ బాబు, మంచు విష్ణు

ఏపీ, తెలంగాణలో వచ్చిన వరదలు,కలిగిన అపార నష్టం గురించి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్ నిలిచింది. టాలీవుడ్ ప్రముఖులంతా కూడా విరాళాలను అందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వంగా కలిసి విరాళానికి సంబంధించిన చెక్కుని కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, మంచు విష్ణు అందజేశారు....

జపాన్ ప్రధానిగా షిగెరు ఇషిబా

జపాన్ ప్రధాన మంత్రిగా మాజీ రక్షణశాఖ మంత్రి షిగెరు ఇషిబా ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అయిన విజయం సాధించారు. అక్టోబర్ 01న ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ముంబయికి ఉగ్రముప్పు,అప్రమత్తమైన పోలీసులు

దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వివిధ ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు....

డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల ఆపేసుకున్నారు

హోంమంత్రి వంగలపూడి అనిత డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నరని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ, పూటకో మాట మాట్లాడడం జగన్‎కు అలవాటుగా మారిందన్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు....

హైదరాబాద్‎కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా శామీర్‎పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన...

నగరంలో పోస్టర్లు,బ్యానర్ల పై నిషేదం

హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

About Me

3519 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

టీటీడీలో అన్యమతస్థుల తొలగింపు

నలుగురు ఉద్యోగులను సస్సెండ్‌ చేసిన టీటీడీ నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం టీటీడీ ప్రకటన విడుదల చేసింది....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS