Thursday, July 17, 2025
spot_img

విపక్షల రచ్చ..ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా

Must Read

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఆదానీ అంశంపై చర్చించాలని విపక్షపార్టీలు డిమాండ్ చేశాయి. నినాదాలు, ఆందోళనతో పార్లమెంట్ సమావేశాలు దద్దరిల్లాయి.
దీంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.

ఆదానీ అవినీతి ఆరోపణలు, మణిపూర్ అల్లర్లు, రాజ్యాంగంపై చర్చ జరపాలని లోక్‎సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగుర్ గౌతం ఆదానీపై చర్చకు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ హిబి ఈడెన్ మణిపూర్ లో జరిగిన హింసాత్మక ఘటనలపై చర్చించడానికి వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. తీర్మాణాలను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు.దీంతో ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు.

Latest News

అమెరికాకు విస్తరించిన జీవీబీఎల్: డల్లాస్‌లో నూతన చాప్టర్

హైదరాబాద్, జూలై 17: భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS