పంజాబ్ లో పెను ప్రమాదం తప్పింది.కొంతమంది ఆగంతకులు రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లను పెట్టారు. ఇది గమనించి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటన పంజాబ్ లోని భటిండాలో జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రామరీ అవినీతి నాయకుల సంగతేంటి..?పాత ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే కొత్త ప్రభుత్వం కూల్చుతుందిఎవరీ ప్రయోజనాల కోసం ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు..?బడా బాబులకేమో నోటీసులిచ్చి టైమ్ ఇస్తారూ..పేదోడు ఏ పాపం చేసిర్రని ఇళ్లను నేల మట్టం చేస్తున్నరు.?పరిహారం అందించలేని సర్కారుది శాపమా.?రియల్టర్ల చేతిలో మోసపోయిన పేదోడి పాపమా.?ఈ రాజకీయ క్రీడలో...
బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.200 పెరగగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.76,150గా నమోదైంది.
వరద బాధితులకు సహాయం చేసేందుకు నటుడు మహేష్ బాబు ముందుకొచ్చారు.ఈ సంధర్బంగా సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల రూపాయల విరాళం అందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కు అందజేశారు.ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (ఏఎంబీ) తరపున కూడా మరో రూ.10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు.మహేశ్...
దస్తావేజులు సవ్యంగా ఉన్నా రెండు, మూడు రోజులు ఆగవలసిందే..!
సబ్ రిజిస్ట్రార్తో పాటు సహాయక ఉద్యోగులకు కూడా ఆంగ్లం రాక అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారా..!
ముడుపులను రెట్టింపు చేసి, ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్న వైనం..!
చేతివాటం చూపిస్తున్న ప్రైవేటు ఉద్యోగులు..
తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక పన్నును అందించే శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ.. ఈ శాఖలో అవినీతి కూడా ఎక్కువే.....
బిల్డింగ్ ఎలా ఉన్నా చదువులు ఎలా ఉన్నా డోంట్కేర్
ప్రైవేట్ పాఠశాల యజమాన్యాన్ని కాపాడుతున్న వైనం
దేవరకొండలో విద్య సంస్థలు మధ్య ఎంఈఓ క్విడ్ ప్రోకో నిర్వహిస్తున్న తీరు
ప్రశ్నించిన పాపానికి విద్యార్థి సంఘాలను, జర్నలిస్టులను బెదిరిస్తున్న మండల విద్యాధికారి
జరిగిన సంఘటన బయటికి పొక్కకుండ పలువురికి డబ్బులు పంచిన చైతన్య స్కూల్ యజమాని
దేవరకొండలో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిన ఎంఈఓ...
అధికారం మనదైతేనే మన సమస్యలకు పరిష్కారం
ముదిరాజులు మీ పేరు పక్కన ముదిరాజ్ అని పెట్టుకోండి
అన్ని ప్రశ్నలకు,సమస్యలకు ముదిరాజ్ ట్యాగ్ సమాధానమిస్తుంది
మనలో ఐకమత్యం లేకపోవడమే మన వెనుకబాటుతనానికి కారణం
చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేదాకా కలిసి పోరాడుదాం
జన గణనలో కులగణన..బీసీ బిల్లు కోసం మనమంతా దేశ వ్యాప్త ఉద్యమం చేద్దాం
మన హక్కులు, మన బానిస సంకెళ్లను మన...
వీరికి వత్తాసు పలుకుతున్న ఎల్ బి నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్..
పర్మిషన్లు అవసరం లేదు అమ్యామ్యాలు ఇస్తే చాలు..
అనుమతులయ్యాకే డబ్బుల్లో సగం నాకు ఇవ్వండి..
సిగ్గు లేకుండా డిమాండ్ చేసున్న జిహెచ్ఎంసి ఎల్బీనగర్ సర్కిల్ 3 అధికారులు..
జి.హెచ్.ఎం.సి ఖజానాకు గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి పావని..
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న సామాజిక...
మైనార్టీ గురుకులాల్లో శ్రీనివాస్ లీలలు
అర్హత లేకున్నా అకాడమిక్ హెడ్గాఅధికారం చెలాయింపు..
రెగ్యూలర్ ఉద్యోగులపై జులూం..
చక్రం తిప్పుతున్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్
కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు,205 స్కూల్స్లోపెత్తనం చెలాయింపు..
ప్రభుత్వం మారినా.. మారని సోసైటీల దుస్థితి
తెలంగాణలోని మైనార్టీ గురుకులాల్లో ఓ ప్రైవేటు వ్యక్తి పెత్తనం కొనసాగుతుంది. రాష్ట్రంలోని 205 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్కు అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. అకాడమిక్...
ఇంగ్లాండ్తో తొలి వన్డేలో విజయం
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్పై...