సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఆదానీ ఇస్తానన్న రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గతకొన్ని రోజులుగా ఆదానీ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆదానీ వ్యవహారంపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు....
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోరంగా పరాజయం చెందింది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు నానా పటోలే కీలక నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ చీఫ్ పదవికి అయిన రాజీనామా చేశారు.మహారాష్ట్ర...
రామ్గోపాల్ వర్మ అరెస్ట్కు రంగం సిద్ధమైంది. సోమవారం అయినను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన కేసులో రామ్గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్గోపాల్ వర్మపై...
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. సోమవారం ఉదయం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో బ్యాంకాక్ నుండి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు మహిళాల వద్ద విష సర్పాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఇద్దరు మహిళాలను అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంకాక్ నుండి పాములు తీసుకొని వస్తున్న మహిళలను...
కులగణనకు బిజెపి వ్యతిరేకమని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సోమవారం హైదరాబాద్లో డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వేంకటేశ్వరరావుకు ఆమె వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కులగణనకు చట్టబద్దత ఉందోలేదో చెప్పాలని రాష్ట్రప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కులగణనపై నెల రోజుల్లో నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ...
బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..?
అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు లేని ఐశ్వర్యం ?
వారు పరిపాలించిన పదేండ్ల పాలనలో ఎలా వరించింది ?
అధికారంలో ఉన్నపుడు ఒకలా.. లేనప్పుడు మరోలా ఎలా..?
కాళేశ్వరం, సింగరేణి సంస్థల నిర్మాణాలకు ఊర్లు మాయం కాలేదా.?
పార్టీని కాపాడుకునేందుకే అధికారపార్టీపై విమర్శలు చేస్తుందా ?
తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ ప్రత్యేక రాజకీయ కథనం..
మూసి...
ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లాఖ్నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లాఖ్నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది.
మరోవైపు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా...
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దశ, దిశా,నిర్దేశాలు, విధి విధానాలు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, హక్కుల గురించి తెలియజేసే లిఖిత మైన మహత్తర గ్రంథమే భారత రాజ్యాంగం. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలో, ప్రజలకు పాలకులు ఏ విధమైన పరిపాలన చేయాలో తెలియజేసే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల సమన్వయం ఎలా ఉండాలో తెలిపేదే...
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్బంగా డిసెంబర్ 09న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు ఢిల్లీ పెద్దలను ఆహ్వానించనున్నారు.
అదేవిధంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సభకు ఢిల్లీ పెద్దలను ప్రత్యేకంగా పిలువనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది.
దేశీయ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ మరో కొత్త మాడల్ను తీసుకొచ్చింది.లగ్జరీ కార్లకు భారత్ లో డిమాండ్ అధికంగా ఉండడంతో అత్యంత శక్తివంతమైన వీ08 ఇంజిన్ తో తయారుచేసిన ఎం 05 మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ మాడల్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.