ఏ దేశం అయినా సమాజం యొక్క శ్రేయస్సును, పురోగతిని అభివృద్ధి చేసే ప్రధాన రంగాలు రెండు ఉంటాయి, అవి విద్య మరియు వైద్యం. ఈ రెండు రంగాలు లేకుండా ఏ సమాజమైనా అభివృద్ధి దిశలో ముందుకు సాగలేదనడం అక్షరసత్యం. విద్య ద్వారా వ్యక్తులు జీవితంలో స్ఫూర్తి పొందుతారు, సమాజానికి ఆర్థికంగా, సామాజికంగా సహకరించడానికి సిద్ధమవుతారు.వైద్యం...
మూడోరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు,మళ్ళీ పెరిగాయి.తాజాగా మూడురోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.250 తగ్గగా,24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.280 తగ్గింది.నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా,24 క్యారెట్ల ధర...
నవ దళపతి సుధీర్ బాబు అప్ కమింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'లోఎమోషనల్ ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిసీఏఎం ఎంటర్టైన్మెంట్తో కలిసి వీ సెల్యులాయిడ్స్ బ్యానర్పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ స్ట్రాంగ్...
కాశ్మీర్ లో ఎన్నికల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖావజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.జియో టీవికి అయిన ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ,ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ కూటమి స్టాండ్తో తాము ఏకీభావిస్తున్నామని ప్రకటించారు.కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.రెండు పార్టీలు జమ్ముకశ్మీర్ లో గణనీయమైన...
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.గోవాలోని ఓ లాడ్జిలో జానీ మాస్టర్ ఉన్నదన్న సమాచారంతో ఎస్.వో.టీ ప్రత్యేక పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.లాడ్జిలో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాదంటూ ఇటీవల...
జమ్ముకశ్మీర్ లో పర్యటించిన ప్రధాని మోదీ
కాంగ్రెస్,నేషనల్ కాన్ఫరెన్స్,పిడీపీ పార్టీల పై తీవ్ర విమర్శలు
మూడు పార్టీల స్వార్థం వల్ల కశ్మీర్ ప్రజలకు పెను నష్టం జరిగింది
యువత చేతుల్లో రాళ్ళు పెట్టారు
జమ్ముకశ్మీర్ పై కుట్రలు చేసే ప్రతి ఒక్క శక్తిని ఓడించి తిరుతాం : మోదీ
సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్,నేషనల్ కాన్ఫరెన్స్,పిడీపీ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని...
వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ మరో 14 రోజులు పాటు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.గత వైసీపీ ప్రభుత్వ హయంలో మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన విషయం తెలిసిందే.ఈ కేసులో నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మెట్రో "ఎక్స్" అకౌంట్ హ్యక్కి గురైందని మెట్రో అధికారులు ప్రకటించారు.సెప్టెంబర్ 19న ఉదయం అకౌంట్ హ్యక్కి గురైందని,ఎక్స్ అకౌంట్ లో వచ్చే లింక్స్ పై క్లిక్ చేయవద్దని సూచించారు.తమ అకౌంట్ను సంప్రదించేందుకు ఎవరు ప్రయత్నించొద్దని,త్వరలోనే అకౌంట్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
(విద్యార్థుల జీవితాలతో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెలగాటం)
ఫీజురియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయని ప్రభుత్వం
స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలు
బీటెక్ పూర్తైన విద్యార్థి ఒరిజనల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని వైనం
ఎంటెక్ చదివేందుకు కౌన్సిలింగ్ కు ఒరిజనల్ సర్టిఫికేట్స్ తప్పనిసరి
పై చదువుల కోసం కావాలని అడిగిన ససేమీరా అంటున్న యాజమాన్యం
సూర్యాపేటలోని భవిత జూనియర్ కాలేజ్...