Sunday, July 13, 2025
spot_img

Aadab Desk

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా

మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.హైదరాబాద్ వాసులను కాంగ్రెస్ ఏనాడూ కూడా విమర్శించలేదని తెలిపారు.ఆంధ్ర ప్రజలను గతం కేసీఆర్ దారుణంగా విమర్శించారని ఆరోపించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

మంకీపాక్స్ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం

మంకీపాక్స్ పై పోరాడేందుకు బవేరియన్ నోర్డిక్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ఆమోదం తెలిపింది.ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ఇది కీలక ముందడుగు అని తెలిపారు.ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ధోనీ గురించి బద్రీనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ధోనీ పై బద్రీనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.ధోనీ కూడా సాధారణ మనిషే,అప్పుడప్పుడు తన సంయమానాన్ని కోల్పోతాడు..కానీ ఫీల్డ్ లో తన ఆగ్రహాన్ని చూపించడం చాలా అరుదు..కోపం ప్రదర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ప్రత్యర్థులు భావించకూడదనేది ధోనీ భావన అని చెప్పుకొచ్చాడు.

బోజ్జ గణపయ్యకు హైటెక్‌ బందోబస్తు

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ పరిజ్ధానంతో పోలీస్ సిబ్బందికి విధుల కేటాయింపు గణేష్‌ నిమజ్జన యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాట్లు తూది దశకు చేరుకున్నాయి-నగర సీపీ సీవీ ఆనంద్ పాతబస్తీకి అదనపు బలగాలు చేరుకున్నాయి - దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా హైదరాబాద్‌ నగరంలో గణేష్‌ ఉత్సవాల సందర్భంగా నగర పోలీస్ విభాగం అధునాతన భద్రత వ్యవస్థను ప్రవేశపెట్టింది.నగరంలో...

భారీ మోసం,రూ.700 కోట్లతో బోర్డు తిప్పేసిన సంస్థ

రోజు రోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి.అమాయకులను టార్గెట్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు లక్షల్లో కాజేస్తున్నారు.ఫెక్ సంస్థలను నెలకొల్పి చివరికి బోర్డు తిప్పేస్తున్నారు.పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాధితులు మాత్రం కేటుగాళ్ల ఉచ్చుల్లో చిక్కుతూనే ఉన్నారు.తాజాగా హైదరాబాద్ నగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టి మొహం చాటేసింది...

భారతదేశం స్వచ్చత వైపు అడుగులు వేస్తోంది

-ఏంపీ ఈటేల రాజేందర్‌ ‘‘స్వచ్చత తాహి సేవా’’ కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్ట బార్కాస్‌ సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌ లో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వచ్చ ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించాలనే ఉద్దేశంతో...

జగన్ ఐదేళ్ల పాలన ఏపీకి పెద్ద విపత్తు

మంత్రి నాదెండ్ల మనోహర్ వరద బాధితులను అదుకోవాలన్న ఆలోచన జగన్ కి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.శనివారం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,జగన్ ఐదేళ్ల పాలన ఏపీకి పెద్ద విపత్తు అని ఆరోపించారు.అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తుందని వ్యాఖ్యనించారు.వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

ప్రారంభమైన అతిపెద్ద రియల్ ఎస్టేట్ టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో

హైదరాబాద్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో -టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2024 శనివారం హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైంది.టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2024 యొక్క నాల్గవ ఎడిషన్ సెప్టెంబర్ 14,15 తేదీలలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ యొక్క వైబ్రెంట్ ప్రాపర్టీలను ప్రదర్శించడానికి,గృహాలను కోరుకునేవారికి,పెట్టుబడిదారులకు అసమానమైన అనుభవాన్ని టైమ్స్ ప్రాపర్టీ అందిస్తుంది. ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖుల్లో వెంకట్ రవి,...

బిగ్‌ గ్రీన్‌ గణేష్ ను దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు

టాలీవుడ్ నటి రెజీనా కసాండ్రా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్,హాస్య నటుడు రచ్చ రవి,సంగీత దర్శకుడు భీమ్ సి గురువారం 92.7 బిగ్ ఎఫ్.ఎం-బిగ్ గ్రీన్ గణేష్ దర్శనంలో పాల్గొన్నారు.92.7 బిగ్ ఎఫ్.ఎం 'బిగ్ గ్రీన్ గణేశ' ఈ సంవత్సరం పండుగ స్ఫూర్తితో పర్యావరణ స్పృహను నింపారు.జనాదరణ పొందిన ప్రచారంలో భాగంగా వారం రోజుల...

చిత్రంలో పనిచేసే మహిళా నటులకు విచిత్ర ఘటనలు

ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా చిత్ర పరిశ్రమల్లో లైంగిక దురాగాతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలుగు, హిందీలో మీటూ ఉద్యమం.. ఇప్పుడు తాజాగా కేరళ (మలయాళం) మూవీ ఆర్టిస్టులపై లైంగిక వేధింపుల ఘటన.దేశంలోనే తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ మూవీ అసోసియేషన్ పై విమర్శలు ఏకంగా నటీనటుల సంఘం (అమ్మ) కార్యవర్గ సైతం...

About Me

3468 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS