Friday, September 20, 2024
spot_img

మోదీపై బైడెన్ ప్రసంశలు

Must Read

భారత ప్రధాని నరేంద్రమోదీను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్ వేదికగా కొనియాడారు.మోదీ ఉక్రెయిన్ పర్యటన పై ఆనందం వ్యక్తం చేశారు.ఈ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని..మానవతా సాయానికి మద్దతుగా నిలిచిరాని పేర్కొన్నారు.పోలాండ్,ఉక్రెయిన్ పర్యటనల గురించి మోదీతో ఫోన్లో మాట్లాడాను,అయిన శాంతి సందేశం,మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవి అని బైడెన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This