Saturday, September 21, 2024
spot_img

పీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్

Must Read

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‎లో నిర్వహించించిన పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు.పీఏసీ ఛైర్మన్ ఎంపిక ‎ తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించమని ఆ పార్టీ నేత ప్రశాంత్ రెడ్డి తెలిపారు.పీఏసీ ఛైర్మన్‎గా ఆరేకపూడి గాంధీని నియమించడాన్ని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.ఛైర్మన్ ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందని అన్నారు.

Latest News

శ్రీలంకలో కొనసాగుతున్న ఎన్నికలు

శ్రీలంకలో అధ్యక్ష పదవికి శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 07 గంటల నుండి సాయింత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద...
- Advertisement -spot_img

More Articles Like This