Monday, September 23, 2024
spot_img

బీజేపీ సభ్యత్వాలు నమోదులో బౌద్ద నగర్ డివిజన్ ముందు వరుసలో ఉంది

Must Read
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్

బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్ బౌద్ద నగర్ డివిజన్‎లోని పలు బస్తీల్లో పర్యటించి,వ్యాపారవేత్తలతో ఆన్లైన్ ద్వారా బీజేపీ పార్టీలో సభ్యులుగా చేర్పించడం జరిగింది.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,బౌద్దనగర్ డివిజన్‎లో బూత్ కమిటీ సభ్యులు,సీనియర్ నాయకులతో కలిసి పదివేల మందిని పార్టీలో చేర్పించే దిశగా ప్రయత్నిస్తానని తెలిపారు.బీజేపీ సభ్యత్వాలు నమోదు చేయించడంలో బౌద్ద నగర్ డివిజన్ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు.క్రియాశీల సభ్యులను కూడా అత్యధికంగా పార్టీలో చేర్పిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో దత్తు,నేతి సత్యనారాయణ,ఎన్.ఎస్.అజయ్,చిలకల సురేష్,సిహెచ్ వేణుగోపాల్,ఎం.వి.లక్ష్మణ్,బైరి సురేష్,గజరాజు పాల్,పవన్ నాయుడు,తదితరులు పాల్గొన్నారు.

Latest News

అవినీతి నాయకుల సంగతేంటి..?

అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రామరీ అవినీతి నాయకుల సంగతేంటి..?పాత ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే కొత్త ప్రభుత్వం కూల్చుతుందిఎవరీ ప్రయోజనాల కోసం ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు..?బడా...
- Advertisement -spot_img

More Articles Like This