నాగారం మున్సిపాలిటీలో స.నెం. 291/4లోని కోట్ల రూపాయల భూమి మాయం
ఎమ్మార్వో అండదండలతో ఆక్రమణలు
జీవో 59 సహాయంతో చౌకగా కొట్టేసిన అక్రమార్కులు
దోచిపెట్టిన అప్పటి ఎమ్మార్వో గౌరీ వత్సల, ఆర్ఐ కిషోర్
నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని కమిషనర్కి ఎమ్మార్వో అశోక్ లేఖ
రాత్రికి రాత్రే అక్రమాన్ని సక్రమం చేసే దిశగా కబ్జాదారులు
గత జనవరిలోనే ఆదాబ్ హైదరాబాద్లో వరుస కథనాలు
ఇప్పటివరకు ఆ...
(సెలవు రోజు పాఠశాలలు నడుపుతున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలు)
మాకు ప్రభుత్వం అంటే లెక్కలేదు బాస్
సిస్టం.. మా ఇంటి చుట్టం.. ఏమయిన చేస్తాం
మాకు పైసలున్నయి వేటినైనా మేనేజ్ చేస్తాం..
కొన్నెండ్లుగా ఇష్టానుసారంగా బరితెగింపు
మామూళ్ల మత్తులో జిల్లా విద్యాశాఖ అధికారి.
ఎన్ని ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోని పెద్దసారు
బాలల హక్కుల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలి
చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల...
పుప్పాలగూడలో చెరువును చెరబట్టిన దగాకోరు కంపెనీ..
సర్వే నెంబర్ 272, 273, 274 నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని, చెరువును కొల్లగొట్టి స్వాహా చేసిన కేటుగాళ్లు
దొడ్డిదారిన నిర్మాణ అనుమతులు పొందిన కబ్జాకోర్లు
కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులు
స్పెషల్ చీఫ్ సెక్రటరీ హరిహరన్ ఆదేశాలు సైతం బేఖాతరు
ఫీనిక్స్కు వర్తించని వాల్టా చట్టం 2002...
రూ.30కోట్ల బేరానికి గెస్ట్ హౌస్కి వెళ్లిన అధికారులు.?
రైతుల ప్రయోజనాలు దెబ్బతీసిన దివీస్ సుధాకర్
దివీస్ ప్రయోజనాల కొరకు అలైన్మెంట్ మార్పు : మాజీ ఎంపీ బూర నర్సయ్య
అధికారులు, సుధాకర్ మధ్య జరిగిన ఆర్థిక వ్యవహారాలపై నిగ్గు తేల్చాలి..
ఎన్నో ఏళ్లుగా దివీస్తో కుమ్మక్కువతున్న అధికారులు
చౌటుప్పల్ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీస్తున్న సుధాకర్
ట్రిపుల్ఆర్ లో మార్పులపై రైతులు ఆగ్రహం..
అధికారులు, సుధాకర్...
సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగంపై స్పందించని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుకునూరు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధులు దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై ఓ వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. దరఖాస్తు...
చెరువును అమాంతం మింగేసిన ఫోనిక్స్..
నడి చెరువులో 45 అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టిన దారుణం..
పుప్పాలగూడలో పూర్తిగా మాయమైన చెరువు..
గత ప్రభుత్వంలో ఓ మంత్రి చక్రం తిప్పినట్లు విమర్శలు..
ధరణిని అడ్డుపెట్టుకొని దందాలు చేసిన కబ్జా కోర్లు..
ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాకు తేర లేపిన కేటుగాళ్ళు
నిషేధిత జాబితాలో ఉన్న భూమికి బై నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు..
హైడ్రా...
(ఊర చెరువు నుండి వచ్చే కాల్వ కనుమరుగు.!)
-సంజీవని రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం-ఇరిగేషన్ అధికారుల ఫుల్ సఫోర్ట్-రంగారెడ్డి జిల్లా రాయికల్ లో విచిత్రం-సహజ కాల్వపై స్లాబ్ నిర్మాణం.. ఇరువైపులా వెంచర్-చేసేదేంలేక కాల్వను సగానికిపైగా తగ్గించి దర్జా కబ్జా-లంచం తీసుకొని ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు-సీఈ, ఎస్ఈ, డీఈ, ఏఈల అండదండలతో కాల్వను చంపేసిండ్రు-నిన్న ఇరిగేషన్...
దివిస్ కాలుష్యంఫై ప్రజల్లో అవగాహన కల్పించిన పలు పత్రికలు..
దివిస్ కాలుష్యం ఆధారంగానే అంబుజా సిమెంట్ పై ప్రజా ఉద్యమం..
బాపు ఘాట్ వ్యర్థాలను మూసీలోకి వదులుతున్న మాఫియా గుట్టు రట్టు
దివీస్ వ్యర్థాల తరలింపుపై నిఘూ పెట్టి ట్యాంకర్ ను పట్టుకున్న జర్నలిస్టులు
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ...
ఫార్మా కంపెనీపై బీజేపీ సమరభేరికి సిద్ధం
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే
వ్యర్థ కాలుష్యంతో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి
న్యాయం జరుగుతుందని గీత కార్మికులు, రైతుల ఆశాభావం
రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ఆందోళనకు కార్యాచరణ
దివీస్కు వంతపాడుతున్న ఇతర పార్టీల నాయకుల అంతర్మథనం
‘ఆదాబ్ హైద్రాబాద్’లో గత ఏడాదిగా దివీస్ ల్యాబ్ పై వరుస కథనాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...