Friday, September 20, 2024
spot_img

ఏపీ సీఎంగా బాద్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు

Must Read
  • ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన బాబు
  • ఐదు ఫైల్స్ పై సంతకం
  • మొదటి సంతకం మెగా డీఎస్సీ పై
  • ఎన్నికల్లో ఇచ్చిన మొదటి 05 హామీల పై తొలి సంతకం చేసిన బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాద్యతలు చేపట్టారు.జూన్ 12న (బుధవారం) ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు,ఈరోజు (గురువారం) 13న ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టారు.ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత మొత్తం 05 ఫైల్స్ పైన సంతకాలు చేశారు. మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైన,రెండో సంతకం లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,మూడో సంతకం సామాజిక పింఛన్లు రూ.4000కు పెంపు,నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ,ఐదో సంతకం నైపుణ్య గణనపై సంతకాలు చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన మొదటి 05 హామీల పై ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This