Friday, September 20, 2024
spot_img

ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

Must Read
  • ప్రధాని మోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.రాష్ట్రానికి చెందిన పలు అంశాల పై చర్చించారు.రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు విభజన అంశాలను కూడా చంద్రబాబూ ప్రధాని దృష్టికి తీసుకోనివెళ్ళారు.సుమరుగా గంట పాటు మోదీతో చర్చించారు చంద్రబాబు నాయుడు.అనంతరం రాష్ట్రానికి చెందిన ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిసి రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాల పై చర్చించారు.పర్యటనలో భాగంగా మరింతమంది కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This