Friday, September 20, 2024
spot_img

షాద్ నగర్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

Must Read

షాద్ నగర్ ఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ చోరీ కేసులో భాగంగా సునీత అనే మహిళా పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో స్టేషన్ కి పిలిచి చిత్ర హింసలకు గురిచేశారని,విచక్షణరహితంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధిత మహిళా వాపోయింది.

ఈ కేసును ప్రజాసంఘాల నేతలు,ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లారు.విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఘటన పై స్పందించారు.పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన అయిన బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఘటనకి బాధ్యులైన వారు ఎవరు తప్పించుకోలేరని హెచ్చరించారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This