Saturday, September 21, 2024
spot_img

జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Must Read

జమిలి ఎన్నికల ముసుగులో అధికారాన్ని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీపీఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్కరణ సభలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జమిలి ఎన్నికలపై స్పందించారు.యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్పిరిట్‎ను దెబ్బతీసేందుకు బీజేపీ చూస్తుందని,దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని వ్యాఖ్యనించారు.ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటామని తెలిపారు.జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలి అనుకున్నప్పుడు..సీతారాం ఏచూరి లేకపోవడం తీరని లొటని అన్నారు.

Latest News

భగ్గుమన్న బంగారం ధరలు

బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.వరుసగా మూడు రోజులు నుండి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం మళ్ళీ పెరిగాయి.22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600...
- Advertisement -spot_img

More Articles Like This