Sunday, February 2, 2025
spot_img

రక్షణమంత్రి రాజ్‎నాథ్ సింగ్‎కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

Must Read

వికారాబాద్ జిల్లా పూడురు మండలంలో ఇండియన్ నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‎కు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు.

Latest News

రూ. 12 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ

వేతన జీవులకు ఊరట కలిగిన నిర్మలమ్మ పద్దులు రూ. 50,65,345 కోట్లతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం రైతుల కోసం మరో కొత్త...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS