Friday, September 27, 2024
spot_img

మేము నిర్మించిన ఇళ్లనే కాంగ్రెస్ మూసీ బాధితులకు కేటాయిస్తుంది

Must Read
  • కేటీఆర్

భారాస హయంలో డబుల్ బెడ్‎రూమ్ ఇళ్లు కట్టలేదని ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు మూసీ బాధితులకు తాము నిర్మించిన డబుల్ బెడ్‎బెడ్ రూమ్ ఇళ్లనే కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలపై స్పందిస్తూ “ఎక్స్” వేదికగా పోస్టు చేశారు. తమ పార్టీది విధాన నిర్మాణమైతే, కాంగ్రెస్ పార్టీది విధ్వంసమని విమర్శించారు. రాత్రికి రాత్రే లక్ష ఇళ్లు ఎక్కడినుండి పుట్టుకొచ్చాయని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాలు అబద్ధాలు అనడానికి మరో సాక్ష్యం ఇదే అని పేర్కొన్నారు.

Latest News

తుపాకి సంస్కృతికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్న జో బైడెన్

అగ్రరాజ్యంలో అమెరికాలో తుపాకి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. నిత్యం ఎక్కడో చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దీనిని ముగింపు పలికేందుకు అధ్యక్షుడు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS