Wednesday, April 2, 2025
spot_img

యువతలో చైతన్యం నింపడానికి క్రికెట్ పోటీలు ఎంతో దోహదం

Must Read
  • ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

యువతలో చైతన్యం నింపడానికి క్రికెట్ పోటీలు ఎంతో దోహదపడతాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం
అమ్రాబాద్ మండలం మన్న నూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బహుమతులు ప్రధానోత్సవం చేశారు. యువతలో చైతన్యం నింపడానికి అంబేద్కర్ యువజన సంఘం క్రికెట్ పోటీలు నిర్వహించడం శుభపరిణామం అన్నారు. గ్రామాల్లో సామాజిక న్యాయం కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోఅచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు ఇతర ప్రజాప్రతినిధులు మండల పార్టీ నాయకులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS