Friday, September 20, 2024
spot_img

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Must Read

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో పాటు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ విషయంపై త్వరగా విచారణ జరిపించాలని కోరారు.తన అరెస్ట్,రిమాండ్ పై జూన్ లో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.గతలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇది వ్యతిరేకంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.

మార్చ్ 21న ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం అయిన తీహార్ జైలులో ఉన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుప్రీంకోర్టు ఆయనకు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This