Monday, March 31, 2025
spot_img

ప్రతి ఒక్కరూ స్వార్థపరులే

Must Read

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థ పరుడే..
కొందరు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు..
కొందరు తమ కుటుంబం గురించే ఆలోచిస్తారు..
మరికొందరు తమ కమ్యూనిటి గురించే ఆలోచిస్తారు..
ఇంకొందరు తన వ్యవస్థ గురించి ఆలోచిస్తారు..
కొందరు తమ ఊరి గురించి ఆలోచిస్తారు..
కొందరు తమ దేశం గురించి ఆలోచిస్తారు..
చివరికి సన్యాసి అయిన సరే తన మోక్షం గురించి ఆలోచించాల్సిందే
వీరందరిది ఒక్కోక్కరిది ఒక్కోక్క లెవల్
మరి స్వార్థం లేనిదేవరికి ఈ లోకంలో..!!

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS