Wednesday, August 20, 2025
spot_img

మేడిగడ్డ పై చేసిన ప్రచారమంతా వట్టిదే : కేటీఆర్

Must Read

కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో పెట్టి చూపుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.శుక్రవారం కన్నెపల్లి,మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తామని తెలిపారు.గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి బస్సుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించారు.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ,ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని,ఇలాంటి ప్రాజెక్టు పై కాంగ్రెస్ నాయకులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.మేడిగడ్డ ప్రాజెక్టు పై చేసిన ప్రచారమంతా వట్టిదేనని స్పష్టం చేశారు.

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS