Monday, September 8, 2025
spot_img

ఢిల్లీ స్థావరంగా నకీలీ మందులు

Must Read
  • మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి & డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డెరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్..
  • మేడ్చల్: పేట్ బాషీరాబాద్ పియస్ పరిదిలోని దూలపల్లి లో నకీలీమందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటి మేడ్చల్, డ్రగ్ కంట్రోల్, పేట్ బాషీరాబాద్ పోలీసుల దాడి..
  • 50లక్షల విలువ చేసే నకీలీ మందులు, మిషనరీ ని సీజ్ చేసిన పోలీసులు..
  • నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న గోపాల్(42),రామక్రిష్ణ(40) నిందితుల అరెస్ట్..
  • డిల్లీ స్థావరంగా నకీలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహల్ అనే ప్రధాన నిందితుడి పరారీ..
  • ఇద్దరు నిందితులను రిమాండ్ కి తరలించినట్టు మీడియా కి తెలిపిన పోలీసులు..
Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This