Friday, September 20, 2024
spot_img

లడఖ్ లో కొత్త ఐదు జిల్లాలు,ప్రకటించిన అమిత్ షా

Must Read
  • ఎక్స్ వేదికగా వెల్లడించిన అమిత్ షా
  • ఐదు జిల్లాల ఏర్పాటుతో లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుంది
  • లడఖ్ ను అభివృద్ధి చేయడం కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ లో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయాలనీ కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయాన్నీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు.ఈ నిర్ణయంతో లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.లడఖ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఆ ప్రాంతంలో ఐదు జిల్లాలు ఏర్పాటు చేయాలనీ హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని వెల్లడించారు.షామ్,నుబ్రా,జాన్స్కర్,ద్రాస్,చాంగ్ థాంగ్ అనే ఐదు జిల్లాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This