Friday, October 3, 2025
spot_img

ఎర్రవెల్లి ఫాంహౌస్‎లో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

Must Read

ఎర్రవెల్లి ఫాంహౌస్‎లో మాజీ సీఎం కేసీఆర్ భార్య శోభతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితులతో తెల్లవారుజామున 04 గంటల నుండి ప్రత్యేక పూజల అనంతరం నవగ్రహ యాగం నిర్వహించారు.ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది.ప్రతికూల రాజకీయ వాతావరణం,పలు ఇబ్బందులు కారణంగా పండితుల సూచనల మేరకు కేసీఆర్ ఈ యాగం నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This