Monday, September 30, 2024
spot_img

నేపాల్‎లో భారీ వరదలు

Must Read

నేపాల్ లో వరద బీభత్సం కొనసాగుతుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పొటెత్తాయి. వరదలు,కొండచరియలు విరిగిపడటంతో సుమారుగా 170 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 111 మంది గాయపడ్డారని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ పోఖరెల్ తెలిపారు. ఇక ఈ వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. వెయ్యికి పైగా ఇళ్లు,వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. 4000 మందిని నేపాల్ సైన్యం రక్షించిందని రిషిరామ్ పోఖరెల్ తెలిపారు.

Latest News

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ మేరకు లడ్డూ కల్తీ వ్యవహారం పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరువాదనలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS