Thursday, September 19, 2024
spot_img

హైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం

Must Read

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది.ఒడిశా నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద అంబర్‎పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి 170 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతోనే తనిఖీలు నిర్వహించి 170 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని,08 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్‎ఫోర్స్‎మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషీ తెలిపారు.మల్కాజ్‎గిరిలో గంజాయిని ప్యాక్ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని వెల్లడించారు.పట్టుబడ్డ గంజాయి విలువ రూ.34 లక్షలు ఉంటుందని తెలిపారు.

Latest News

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు...
- Advertisement -spot_img

More Articles Like This