Friday, October 3, 2025
spot_img

గ్యారంటీ ఇవ్వగలను..ప్రధాని మోడీ రాజ్యంగం చదవలేదు

Must Read
  • కాంగ్రెస్ అగ్రనేత, లోక్‎సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదు..దీనికి గ్యారంటీ ఇవ్వగలనని అన్నారు. రాజ్యాంగంతోనే సామాజిక సాధికారత లభిస్తుందని పేర్కొన్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాలని రాజ్యాంగం చెప్పలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన ప్రారంభమైందని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కులగణన ద్వారా ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కుతోందని అన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This