Friday, September 27, 2024
spot_img

లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి

Must Read

లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. గురువారం లెబనాన్ ‎లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో 23 మంది మరణించారని లెబనాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. బుధవారం కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల కొద్ది పౌరులు ప్రాణాలు కొల్పయారు. లెబనాన్ లో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు దేశం విడిచి వెళ్లాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారత్‎తో పాటు యూకే దేశాల పొరులకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.

Latest News

నేడు తిరుమలకు జగన్

నేడు వైసీపీ అధినేత జగన్ తిరుమల వెళ్లనున్నారు. సాయింత్రం 04 గంటలకు రేణిగుంట నుండి రోడ్డు మార్గాన బయల్దేరి, రాత్రి 07 గంటలకు తిరుమల చేరుకుంటారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS