Friday, September 20, 2024
spot_img

దేశ సమగ్రతను కాపాడడం మనందరి బాద్యత

Must Read
  • ఏపీ సీఎం చంద్రబాబు

భారతదేశ సమగ్రతను కాపాడడం అందరి బాధ్యత అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మూడోసారి స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకుంటున్నామని వెల్లడించారు.పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా ప్రతి ఇంటి పై రెపరెపలాడటం గర్వకారణమని కొనియాడారు.

ప్రతిఒక్కరు సోషల్ మీడియా ఖాతాల్లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలని కోరారు.ప్రతి కార్యాలయం,ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This