Friday, September 20, 2024
spot_img

జగన్ కి ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకా పదేళ్ళు పడుతుంది

Must Read
  • మంత్రి పయ్యావుల కేశవ్

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదని అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్.జగన్ స్పీకర్ కి రాసిన లేఖ పై అయిన స్పందించారు.ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ జగన్ కేవలం ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ అని,ప్రస్తుతం జగన్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని తెలిపారు.ఆ హోదా రావడానికి జగన్మోహన్ రెడ్డికి ఇంకా పదేళ్ళు పడుతుందని ఎద్దేవా చేశారు.తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించలేదని గుర్తుచేశారు.జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా సైతం ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని విమర్శించారు.జగన్ స్పీకర్ కి లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This