Thursday, July 3, 2025
spot_img

జగన్ కి ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకా పదేళ్ళు పడుతుంది

Must Read
  • మంత్రి పయ్యావుల కేశవ్

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదని అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్.జగన్ స్పీకర్ కి రాసిన లేఖ పై అయిన స్పందించారు.ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ జగన్ కేవలం ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ అని,ప్రస్తుతం జగన్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని తెలిపారు.ఆ హోదా రావడానికి జగన్మోహన్ రెడ్డికి ఇంకా పదేళ్ళు పడుతుందని ఎద్దేవా చేశారు.తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించలేదని గుర్తుచేశారు.జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా సైతం ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని విమర్శించారు.జగన్ స్పీకర్ కి లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS