Friday, September 20, 2024
spot_img

అన్న క్యాంటీన్లను మూసి జగన్ నిరుపేదల పొట్ట కొట్టారు

Must Read
  • మంత్రి అచ్చెన్నాయుడు

పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను మూసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదల పొట్ట కొట్టరాని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.సోమవారం టెక్కలి నియోజకవర్గ కేంద్రంతో పాటు కోటబొమ్మాలిలో అన్నా క్యాంటిన్లను ప్రారంభించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,ప్రజా ప్రభుత్వానికి,ప్రజలను పీడించే ప్రభుత్వానికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యనించారు.ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచమని,అంతేకాకుండా రెండు నెలల పాటు పెరిగిన ఫించన్నీ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే అని కొనియాడారు.రాష్ట్ర వ్యాప్తంగా 220 అన్నా క్యాంటిన్లు ప్రారంభించి పేదల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This