Friday, September 20, 2024
spot_img

కస్టమర్స్ కి షాక్ ఇచ్చిన జియో

Must Read

ముకేష్ అంబానీ కి చెందిన జియో, టారిఫ్ రేట్లను భారీగా పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.తాము పెంచిన ఈ రేట్లతో అత్యధికంగా 25 శాతం వరకు రీఛార్జ్ రేట్లు పేరుగుతాయని తెలిపింది.జులై 03,2024 నుండి కొత్త రీచార్జి ప్లాన్ లు అమల్లోకి వస్తాయని స్పస్టం చేసింది.మరోవైపు 5జి ఆన్ లిమిటెడ్ ప్లాన్స్ ని కూడా పరిచయం చేసింది.జియో తీసుకున్న ఈ నిర్ణయంతో కస్టమర్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.జులై 03 లోపు రిచార్జ్ చేసుకుంటే అదనంగా అన్‌లిమిటెడ్ 5G బెనిఫిట్స్ కూడా పొందుతారు.ప్రతిరోజు 1జీబి డేటాతో 28 రోజుల పాటు గడువు ఉన్న ప్లాన్ ప్రస్తుతం రేట్ రూ.209 ఉంది.ఇప్పుడు ఇది రూ.249కి చేరుతుంది.రూ.239 1.5 జిబి ఉన్న ప్లాన్ రూ.299కి చేరుతుంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This